కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- February 15, 2026
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ (TEC) సహకారంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 13న కువైట్లోని అరేబియన్ గల్ఫ్ రోడ్లోని గ్రీన్ ఐలాండ్ బీచ్ ఫ్రంట్లో నిర్వహించిన భారత్ మేళా 2026 విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో కువైట్తో సహా వివిధ దేశాల పౌరులతో సహా భారతీయ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాయబారి పరమితా త్రిపాఠి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 700 మందికి పైగా కళాకారుల ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









