కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- February 15, 2026
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ (TEC) సహకారంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 13న కువైట్లోని అరేబియన్ గల్ఫ్ రోడ్లోని గ్రీన్ ఐలాండ్ బీచ్ ఫ్రంట్లో నిర్వహించిన భారత్ మేళా 2026 విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో కువైట్తో సహా వివిధ దేశాల పౌరులతో సహా భారతీయ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాయబారి పరమితా త్రిపాఠి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 700 మందికి పైగా కళాకారుల ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!







