కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- February 15, 2026
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ (TEC) సహకారంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 13న కువైట్లోని అరేబియన్ గల్ఫ్ రోడ్లోని గ్రీన్ ఐలాండ్ బీచ్ ఫ్రంట్లో నిర్వహించిన భారత్ మేళా 2026 విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో కువైట్తో సహా వివిధ దేశాల పౌరులతో సహా భారతీయ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాయబారి పరమితా త్రిపాఠి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 700 మందికి పైగా కళాకారుల ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









