కువైట్‌లో భారత్ మేళా 2026 విజయవంతం..!!

- February 15, 2026 , by Maagulf
కువైట్‌లో భారత్ మేళా 2026 విజయవంతం..!!

కువైట్: టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ (TEC) సహకారంతో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం  ఫిబ్రవరి 13న కువైట్‌లోని అరేబియన్ గల్ఫ్ రోడ్‌లోని గ్రీన్ ఐలాండ్ బీచ్ ఫ్రంట్‌లో నిర్వహించిన భారత్ మేళా 2026 విజయవంతం అయింది.  ఈ కార్యక్రమంలో కువైట్‌తో సహా వివిధ దేశాల పౌరులతో సహా భారతీయ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత  రాయబారి పరమితా త్రిపాఠి వేడుకలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు  అందరినీ ఆకట్టుకున్నాయి. 700 మందికి పైగా కళాకారుల ఇందులో పాల్గొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com