యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- February 15, 2026
యూఏఈ: ఓ గల్ఫ్ జాతీయుడిని 2.4 మిలియన్ల దిర్హామ్ల మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు అప్పీలేట్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, వారు అంతకుముందు దిగువ కోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. అనంతరం తీర్పుపై అప్పీల్ చేయడంతో.. తాజాగా వారిని కోర్టు నిందితులుగా పేర్కొంటూ.. శిక్ష విధించింది.
కేసు రికార్డుల ప్రకారం.. ఎమిరేట్ లోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని విక్టిమ్ ను మోసం చేశారు. వారి మాటలు నమ్మి Dh2.4 మిలియన్లను వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసి మోసపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!









