యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- February 15, 2026
యూఏఈ: ఓ గల్ఫ్ జాతీయుడిని 2.4 మిలియన్ల దిర్హామ్ల మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు అప్పీలేట్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, వారు అంతకుముందు దిగువ కోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. అనంతరం తీర్పుపై అప్పీల్ చేయడంతో.. తాజాగా వారిని కోర్టు నిందితులుగా పేర్కొంటూ.. శిక్ష విధించింది.
కేసు రికార్డుల ప్రకారం.. ఎమిరేట్ లోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని విక్టిమ్ ను మోసం చేశారు. వారి మాటలు నమ్మి Dh2.4 మిలియన్లను వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసి మోసపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









