యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- February 15, 2026
యూఏఈ: ఓ గల్ఫ్ జాతీయుడిని 2.4 మిలియన్ల దిర్హామ్ల మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు అప్పీలేట్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, వారు అంతకుముందు దిగువ కోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. అనంతరం తీర్పుపై అప్పీల్ చేయడంతో.. తాజాగా వారిని కోర్టు నిందితులుగా పేర్కొంటూ.. శిక్ష విధించింది.
కేసు రికార్డుల ప్రకారం.. ఎమిరేట్ లోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని విక్టిమ్ ను మోసం చేశారు. వారి మాటలు నమ్మి Dh2.4 మిలియన్లను వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసి మోసపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..







