యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- February 16, 2026
యూఏఈ: యూఏఈ రాయల్ ఫోటోగ్రాఫర్ గా పేరు గాంచిన రమేష్ శుక్లా(87) కన్నుమూశారు. 1971లో యూనియన్ హౌస్లో యూనియన్ ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో అనేక అరుదైన ఫోటోలను రమేష్ తన కెమెరాలో బంధించారు. రమేష్ శుక్లా గుండెపోటు కారణంగా మరణించారని అతని కుమారుడు నీల్ శుక్లా వెల్లడించారు. తన తండ్రి చివరి రోజుల్లో కూడా ఫోటోగ్రఫీ పట్ల చూపిన అంకితభావం తాను ఎన్నడూ మర్చిపోలేనని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తాము అతని సేకరణ నుండి వేలాది ఫోటోలను డాక్యుమెంట్ చేస్తున్నామని తెలిపాడు. యూఏఈకి సంబంధించి అనేక చారిత్రక ఘట్టాల ఫోటోలను బంధించిన రమేష్ శుక్లా.. రాయల్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపుపొందారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









