యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- February 16, 2026
యూఏఈ: యూఏఈ రాయల్ ఫోటోగ్రాఫర్ గా పేరు గాంచిన రమేష్ శుక్లా(87) కన్నుమూశారు. 1971లో యూనియన్ హౌస్లో యూనియన్ ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో అనేక అరుదైన ఫోటోలను రమేష్ తన కెమెరాలో బంధించారు. రమేష్ శుక్లా గుండెపోటు కారణంగా మరణించారని అతని కుమారుడు నీల్ శుక్లా వెల్లడించారు. తన తండ్రి చివరి రోజుల్లో కూడా ఫోటోగ్రఫీ పట్ల చూపిన అంకితభావం తాను ఎన్నడూ మర్చిపోలేనని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తాము అతని సేకరణ నుండి వేలాది ఫోటోలను డాక్యుమెంట్ చేస్తున్నామని తెలిపాడు. యూఏఈకి సంబంధించి అనేక చారిత్రక ఘట్టాల ఫోటోలను బంధించిన రమేష్ శుక్లా.. రాయల్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపుపొందారు.
తాజా వార్తలు
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి









