తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు...
- July 31, 2016
పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఎంపీలు చర్చిస్తున్నారు. ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







