జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- March 01, 2026
అబుదాబి: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, ముందే భద్రతా దళాలు అప్రమత్తమై దానిని అడ్డుకున్నారు. అయితే, డ్రోన్ శిథిలాలు పడిపోవడంతో ఒక ఆసియా జాతీయుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అబుదాబి ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రజలను కోరింది. ఏదైనా సమాచారాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని, లేదా అధికారిక సోర్స్ ద్వారా మాత్రమే పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









