జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- March 01, 2026
అబుదాబి: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, ముందే భద్రతా దళాలు అప్రమత్తమై దానిని అడ్డుకున్నారు. అయితే, డ్రోన్ శిథిలాలు పడిపోవడంతో ఒక ఆసియా జాతీయుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అబుదాబి ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రజలను కోరింది. ఏదైనా సమాచారాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని, లేదా అధికారిక సోర్స్ ద్వారా మాత్రమే పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







