కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- March 01, 2026
కువైట్ః ఇరాన్ జరిపిన బాలిస్టిక్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల దాడిలో అలీ అల్-సలేం వైమానిక బేస్ లో కువైట్ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దేశ భద్రతను కాపాడటానికి సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులలో ఇప్పటివరకు 12 గాయాల కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ ప్రకటించారు.
తాజా వార్తలు
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!









