ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- March 02, 2026
కైరోః ఇరానియన్ దాడులకు గురైన అరబ్ దేశాల సార్వభౌమత్వాన్ని మరియు ప్రాదేశిక సమగ్రతను లక్ష్యంగా చేసుకోవడాన్ని అరబ్ దేశాల లీగ్ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలిపాయి. ఇటువంటి చర్యలు అరబ్ దేశాలు మరియు మొత్తం ప్రాంతం యొక్క భద్రతకు ముప్పు కలిగించే తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ కారణంతోనైనా ఏదైనా అరబ్ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇరాన్ను ఉద్రిక్తతలను పెంచే చర్యలను వెంటనే నిలిపివేయాలని, సంయమనం పాటించాలని మరియు యుద్ధ పరిధిని విస్తరించకుండా ఉండాలని పిలుపునిచ్చారు. లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!









