సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- March 08, 2026
యూఏఈ: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతోపాటు ఇక గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన భద్రతా హెచ్చరికను ఎత్తివేసింది. నివాసితులు పరిస్థితి "ప్రస్తుతం సురక్షితంగా" ఉందని హామీ ఇచ్చి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సూచించింది.
అయితే, అధికారిక సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను అధికార యంత్రాంగం కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









