సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- March 08, 2026
యూఏఈ: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతోపాటు ఇక గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన భద్రతా హెచ్చరికను ఎత్తివేసింది. నివాసితులు పరిస్థితి "ప్రస్తుతం సురక్షితంగా" ఉందని హామీ ఇచ్చి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సూచించింది.
అయితే, అధికారిక సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను అధికార యంత్రాంగం కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









