సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- March 08, 2026
యూఏఈ: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతోపాటు ఇక గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన భద్రతా హెచ్చరికను ఎత్తివేసింది. నివాసితులు పరిస్థితి "ప్రస్తుతం సురక్షితంగా" ఉందని హామీ ఇచ్చి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సూచించింది.
అయితే, అధికారిక సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను అధికార యంత్రాంగం కోరింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









