బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!

- March 09, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!

మనామా: ఇటీవల జరిగిన డ్రోన్ దాడి ఇరానియన్ దురాక్రమణలో భాగంగా జరిగిందని బహ్రెయిన్ తెలిపింది.

డ్రోన్ దాడి కారణంగా అనేక మంది పౌరులు గాయపడ్డారని, అందులో ఒకరు సీరియస్ గా ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ డ్రోన్ దాడి సిత్రా ప్రాంతంలోని అనేక ఇళ్లకు నష్టం కలిగించిందని తెలిపింది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com