బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- March 09, 2026
మనామా: ఇటీవల జరిగిన డ్రోన్ దాడి ఇరానియన్ దురాక్రమణలో భాగంగా జరిగిందని బహ్రెయిన్ తెలిపింది.
డ్రోన్ దాడి కారణంగా అనేక మంది పౌరులు గాయపడ్డారని, అందులో ఒకరు సీరియస్ గా ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ డ్రోన్ దాడి సిత్రా ప్రాంతంలోని అనేక ఇళ్లకు నష్టం కలిగించిందని తెలిపింది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









