బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- March 09, 2026
మనామా: ఇటీవల జరిగిన డ్రోన్ దాడి ఇరానియన్ దురాక్రమణలో భాగంగా జరిగిందని బహ్రెయిన్ తెలిపింది.
డ్రోన్ దాడి కారణంగా అనేక మంది పౌరులు గాయపడ్డారని, అందులో ఒకరు సీరియస్ గా ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ డ్రోన్ దాడి సిత్రా ప్రాంతంలోని అనేక ఇళ్లకు నష్టం కలిగించిందని తెలిపింది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నది.
తాజా వార్తలు
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
- జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్









