బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- March 09, 2026
మనామా: ఇటీవల జరిగిన డ్రోన్ దాడి ఇరానియన్ దురాక్రమణలో భాగంగా జరిగిందని బహ్రెయిన్ తెలిపింది.
డ్రోన్ దాడి కారణంగా అనేక మంది పౌరులు గాయపడ్డారని, అందులో ఒకరు సీరియస్ గా ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ డ్రోన్ దాడి సిత్రా ప్రాంతంలోని అనేక ఇళ్లకు నష్టం కలిగించిందని తెలిపింది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







