బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు

- March 10, 2026 , by Maagulf
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు

మనామా: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రాంభమైంది. అక్కడున్న 600 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు నుంచి రోజూ ఒక విమానంలో భారత్ కు చేరుకునేలా గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు.పౌరవిమాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత గల్ఫ్ ఎయిర్ సంస్థ సేవలు ప్రారంభించింది.ఈరోజు 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com