యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- March 10, 2026
మస్కట్: యూఏఈలో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించడంపై ఒమన్ సంతాపం తెలిపింది. ఈ మేరకు సంఘీభావాన్ని ప్రకటించింది.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
యూఏఈలో విధులను నిర్వర్తిస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయి సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









