31 వేల ఫిర్యాదులను దాఖలు చేసిన సౌదీ ఓగెరు కార్మికులు
- August 02, 2016
రియాద్: 31 వేలమంది సౌదీ మరియు విదేశీ ఉద్యోగులు ఆలస్యంగా వేతనాలను సౌదీ ఓగెరు కంపెనీ ఇవ్వడంపై కార్మిక కార్యాలయంకు పిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇవ్వని కారణంగా ప్రభుత్వం ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో ఆ కంపెనీకి దక్కాల్సిన ప్రాజెక్టులు ఆగిపోయాయి.
కార్మిక మంత్రిత్వ శాఖ వంటి సామాజిక భద్రతా భీమా మరియు పాస్పోర్ట్ శాఖ యొక్క పత్రాలు చెల్లుబాటు కాకుండా సౌదీ ఓగెరు యజమాని తన సహకారం నిలిపివేశాడు. దీనితో కార్మికులు దేశం విడిచివెళ్లే వీలు కాదు.సంస్థ వారి బకాయిలను తేల్చే లేకుండా రియాద్, జెడ్డా, మక్కా, మదీనా, జజాన్ ,మరియు తూర్పు ప్రావీన్స్ దాని శాఖలు సౌదీ ఇంజనీర్లు మరియు విదేశీ కార్మికుల ఒప్పందాలు రద్దు కాబడినట్లు చెప్పారు.
కొంతమందికి ఇంజనీర్లకు గత తొమ్మిది నెలలగా జీతాలు చెల్లించలేదు. దీనితో వారు అప్పులు చేసి తమ తమ కుటుంబాలని పోషించలేని పరిస్థితులలో ఉన్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మేనేజర్, " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ , జీతాలని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీ మొత్తం 58,000 ఉద్యోగులలో 3 శాతం మంది సౌదీలు ఉన్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







