రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- August 02, 2016
భారత్లోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డులోకి బయట నుంచి ఓ ప్రతిభావంతుడిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రిసోర్స్ మొబిలైజేషన్, డెవలప్మెంట్లకు సంబంధించినవి చూసేకునేందుకు ఓ సలహాదారును నియమిస్తారు. వీరు రైల్వే ఆధునికీకరణను వేగవంతం చేస్తారని ప్రభుత్వం నమ్ముతోంది. నియామక కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బోర్డు విధివిధానాల్లో మార్పులు తీసుకురావాలనే నిర్ణయానికి ఓకే చేశారు. దీంతోపాటు బోర్డులో సభ్యులు వివిధ శాఖలను డీల్ చేస్తుంటారు. మెకానికల్ ఇంజినీర్ల రిక్రూట్మెంట్లను ఎస్సీఆర్ఏ పరీక్ష ద్వారా నియమించకూడదని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







