ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!

- March 19, 2026 , by Maagulf
ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!

మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ..సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.ఒమన్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా సమీక్షించారు.

అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు.ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించారు.పరస్పర ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని సూల్తాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com