యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- March 23, 2026
అమెరికా: ఇరాన్తో యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగానే యుద్ధం కొనసాగించాలా లేదా ఆపాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఈ 5 రోజుల బ్రేక్ శాంతికి అవకాశంగా నిలవనుంది.

తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









