ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- March 25, 2026
మస్కట్: కొనసాగుతున్న అల్పపీడన వాతావరణ వ్యవస్థ వల్ల ప్రభావితమైన పలు గవర్నరేట్లలో 93 మందికి ఆశ్రయం కల్పించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీలోని రిలీఫ్ మరియు షెల్టర్ విభాగం వెల్లడించింది.
ముసందమ్ గవర్నరేట్లోని ఖసాబ్లో ఒక ఆశ్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఖాదా గ్రామానికి చెందిన 23 మందికి వసతి కల్పించారు.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో బర్కాకు చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబానికి చెందిన ఇల్లు దెబ్బతినడంతో వారిని ఒక హోటల్కు తరలించారు.
ఇదిలా ఉండగా, మస్కట్ గవర్నరేట్లో ఇల్లు దెబ్బతినడంతో మరో నలుగురు సభ్యుల కుటుంబాన్ని సమీపంలోని హోటల్కు తరలించారు.
అల్ దఖిలియా గవర్నరేట్లోని ఆడమ్ విలాయత్లో ఉన్న షెల్టర్ ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం 61 మందికి ఆశ్రయం కల్పించింది.
పరిణామాలకు ప్రతిస్పందించడానికి తాము నిరంతరం సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పాగా, ప్రజా భద్రతను నిర్ధారించడానికి సంబంధిత సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని అథారిటీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









