సార్క్ సమావేశాల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్ చేరుకున్న రాజ్నాథ్ సింగ్
- August 03, 2016
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ జరగనున్న సార్క్ సమావేశాల్లో పాల్గొనడానికి రాజ్నాథ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రేపు ఇస్లామాబాద్లో సార్క్ దేశాల హోంశాఖ మంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపై అర్థవంతమైన సహకారం కోసం ప్రయత్నిస్తానని రాజ్నాథ్ పర్యటనకు బయలుదేరే ముందు స్పష్టంచేశారు. దేశాల భద్రతకు సంబంధించి చర్చించడానికి ఈ సమావేశాలు మంచి వేదిక అని రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత్లో దాడులకు పాల్పడుతున్న పాక్లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే-మొహమ్మద్ల గురించి రాజ్నాథ్ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







