ఇకపై ప్రవాస భారతీయులకు హెల్ప్లైన్
- August 03, 2016
ప్రవాస భారతీయుల కు ఎలాంటి ఆపద వచ్చినా తగిన సహాయ సహకా రాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపదలో ఉన్న ప్రవాస భారతీ యులు కేంద్రం సహాయం పొందేందుకు వారి వివ రాలు డబ్లుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎంఏడీఏడి డాట్ గౌట్ ఇన్ (www.madad.gov.in) వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికి కేంద్రం ఒక గుర్తింపు కా ర్డు ఇస్తుందన్నారు. దాని ఆధారంగా ఆపదలో ఉన్న వారికి కేంద్రం సాయం అందిస్తుందన్నారు. వెబ్ సైట్లో వివరాల నమోదుకు ఆటంకాలు ఎదు రైతే టోల్ ఫ్రీ నెంబర్ 18002580222, 914067580222 నెం బర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







