గోదావరికి వరద పోటేత్తింది..
- August 03, 2016
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటేత్తింది. బుధవారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 27.6 అడుగుల మేర ఉండగా.. గురువారం ఉదయం 8 గంటలకు 32 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నదిలో సాయంత్రం వరకు వరద ఉద్ధృతి కొనసాగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి అంత్య పుష్కరాలకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







