యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- March 31, 2026
యూఏఈః దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నర్సరీలు, కిండర్గార్టెన్లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు, బోధన మరియు పరిపాలన సిబ్బందికి ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ విధానం (Distance Learning) కొనసాగుతుందని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితిని వారంవారీ ప్రాతిపదికన సమీక్షిస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









