భాజపా నేతలు సుదర్శనయాగం ఎల్బీ స్టేడియంలో..

- August 04, 2016 , by Maagulf
భాజపా నేతలు సుదర్శనయాగం ఎల్బీ స్టేడియంలో..

నగరంలోని ఎల్బీ స్టేడియంలో భాజపా నేతలు సుదర్శనయాగం నిర్వహించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు యాగంలో పాల్గొన్నారు. ఈనెల 7న ప్రధాని మోదీ నిర్వహించే మహా సమ్మేళన్‌ సభ విజయవంతం కావాలని కోరుతూ భాజపా నేతలు ఈ యాగం చేపట్టారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com