సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- April 02, 2026
దోహా: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్ 2వ ఎడిషన్ను సెప్టెంబర్ 7-9కి మార్చినట్టు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫోరమ్ను ఏప్రిల్ 7-9 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.
జస్ట్ అస్ & ఒట్టో మార్కెటింగ్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న 2026 ఫోరమ్లో ఆటోనమస్ మరియు ఇ-మొబిలిటీ రంగాలలోని తాజా ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వక్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు మరియు సామాజిక ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీలలో ఆటోనమస్ వ్యవస్థల పాత్ర, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్









