సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- April 02, 2026
దోహా: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్ 2వ ఎడిషన్ను సెప్టెంబర్ 7-9కి మార్చినట్టు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫోరమ్ను ఏప్రిల్ 7-9 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.
జస్ట్ అస్ & ఒట్టో మార్కెటింగ్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న 2026 ఫోరమ్లో ఆటోనమస్ మరియు ఇ-మొబిలిటీ రంగాలలోని తాజా ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వక్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు మరియు సామాజిక ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీలలో ఆటోనమస్ వ్యవస్థల పాత్ర, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







