911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- April 02, 2026
రియాద్: గత నెల మార్చిలో మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో యూనిఫైడ్ ఎమర్జెన్సీ నెంబర్ 911 ద్వారా మొత్తం 2,678,547 కాల్స్ను స్వీకరించినట్లు జాతీయ భద్రతా కార్యకలాపాల కేంద్రం (NCSO) వెల్లడించింది.
కాల్స్ ను వాటికి సంబంధించిన భద్రతా మరియు సేవా సంస్థలకు ట్రాన్స్ ఫర్ చేయడం NCSO 911 ప్రధాన బాధ్యత. ఈ ప్రక్రియను, మల్టీ లాంగ్వేజ్ నైపుణ్యం కలిగిన ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
మక్కా ప్రాంతంలో స్వీకరించిన మొత్తం కాల్స్ సంఖ్య 970,119కి చేరుకోగా, మదీనాలో ఈ సంఖ్య 281,886గా నమోదైంది. అదేవిధంగా రియాద్ ప్రాంతంలో ఇది 1,168,746కి చేరుకుంది. ఇక తూర్పు ప్రావిన్స్ విషయానికి వస్తే, అక్కడ స్వీకరించిన మొత్తం కాల్స్ సంఖ్య 539,682కి చేరింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









