రాష్ట్రపతి తో భేటీ కానున్నాచంద్రబాబు...
- August 04, 2016
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు... ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్,జడ్జిలు, కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. ఈనెల 12వతేదీ నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు వారిని ఆహ్వానించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







