రాష్ట్రపతి తో భేటీ కానున్నాచంద్రబాబు...

- August 04, 2016 , by Maagulf
రాష్ట్రపతి తో భేటీ కానున్నాచంద్రబాబు...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు... ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్,జడ్జిలు, కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. ఈనెల 12వతేదీ నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు వారిని ఆహ్వానించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com