ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు...

- August 04, 2016 , by Maagulf
ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు...

ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా విదేశీ పర్యాటకులను టార్గెట్ చేశారు. రెండు మినీ బస్సులపై తుపాకులతో దాడి చేశారు. ఈ ఘటనలో పది మంది టూరిస్టులు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. కాబుల్‌కు సమీపంలోని చిష్తి షరీఫ్ జిల్లాలోని ప్రధాన రహదారిలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన విదేశీయులు ఏ దేశానికి చెందిన వారు అన్నది ఇంకా తెలియరాలేదు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com