హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- April 06, 2026
మస్కట్: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు సంబంధించి ఒమన్- ఇరాన్ చర్చించాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అండర్-సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. హోర్ముజ్ గుండా రాకపోకలను ప్రారంభించేందుకు గల సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. ఈ విషయమై ఇరుదేశాలకు చెందిన నిపుణులు పలు ప్రతిపాదనలను సమర్పించారు.
అలాగే, సిరియా రాజధాని డమాస్కస్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడులను ఒమన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ దౌత్య నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాక, దౌత్య కార్యాలయాల అభేద్యతకు మరియు వాటి సిబ్బంది భద్రతకు హామీ ఇచ్చే ఒప్పందాలను కూడా అతిక్రమించడమేనని ఒమన్ పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









