హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- April 06, 2026
మస్కట్: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు సంబంధించి ఒమన్- ఇరాన్ చర్చించాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అండర్-సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. హోర్ముజ్ గుండా రాకపోకలను ప్రారంభించేందుకు గల సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. ఈ విషయమై ఇరుదేశాలకు చెందిన నిపుణులు పలు ప్రతిపాదనలను సమర్పించారు.
అలాగే, సిరియా రాజధాని డమాస్కస్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడులను ఒమన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ దౌత్య నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాక, దౌత్య కార్యాలయాల అభేద్యతకు మరియు వాటి సిబ్బంది భద్రతకు హామీ ఇచ్చే ఒప్పందాలను కూడా అతిక్రమించడమేనని ఒమన్ పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







