విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- April 09, 2026
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సక్రమంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. విద్యాభివృద్ధికి రహేజా, రాంకీ గ్రూప్లు చెరో రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని సీఎం వెల్లడించారు. ఈ సీఎస్ఆర్ నిధుల సమన్వయానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించిందని చెప్పారు. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా సంస్థలు నిధులను వెచ్చించవచ్చని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!









