విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- April 09, 2026
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సక్రమంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. విద్యాభివృద్ధికి రహేజా, రాంకీ గ్రూప్లు చెరో రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని సీఎం వెల్లడించారు. ఈ సీఎస్ఆర్ నిధుల సమన్వయానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించిందని చెప్పారు. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా సంస్థలు నిధులను వెచ్చించవచ్చని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







