ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి..
- August 05, 2016
ఈ నెల 3 న కేరళ..తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్ళిన ఎమిరేట్స్ విమానం అక్కడి ఎయిర్ పోర్టు లోని రన్ వే పై క్రాష్ ల్యాండ్ అయ్యి..క్షణాల్లో కాలిపోయింది. ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి అయిందని నిపుణులు అంటున్నారు.
ఈ విమానంలో 226 మంది భారతీయులతో బాటు మొత్తం 295 మంది ప్రయాణిస్తున్నారు. ప్లేన్ కు మంటలు అంటుకోవడానికి ముందే అందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 30 ఏళ్ళ ఎమిరేట్స్ వైమానిక దళ చరిత్రలో ఇది ఘోరమైన దుర్ఘటనగా సిబ్బంది పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









