ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి..
- August 05, 2016
ఈ నెల 3 న కేరళ..తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్ళిన ఎమిరేట్స్ విమానం అక్కడి ఎయిర్ పోర్టు లోని రన్ వే పై క్రాష్ ల్యాండ్ అయ్యి..క్షణాల్లో కాలిపోయింది. ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి అయిందని నిపుణులు అంటున్నారు.
ఈ విమానంలో 226 మంది భారతీయులతో బాటు మొత్తం 295 మంది ప్రయాణిస్తున్నారు. ప్లేన్ కు మంటలు అంటుకోవడానికి ముందే అందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 30 ఏళ్ళ ఎమిరేట్స్ వైమానిక దళ చరిత్రలో ఇది ఘోరమైన దుర్ఘటనగా సిబ్బంది పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







