ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి

- April 14, 2026 , by Maagulf
ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి

ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి

ఛత్తీస్ గఢ్ లో శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాస్గఢ్లోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించామని ప్లాంట్ ప్రతినిధి వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com