ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
- April 14, 2026
ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
ఛత్తీస్ గఢ్ లో శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాస్గఢ్లోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించామని ప్లాంట్ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









