ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..

- April 14, 2026 , by Maagulf
ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..

న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. 40 నిమిషాల పాటు వీరి మధ్య సంభాషణ సాగింది. పశ్చిమాసియాలో పరిస్థితులు, ఇరాన్ తో యుద్ధం, వాణిజ్యం, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. హర్మూజ్ భద్రతపైనా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com