బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- April 27, 2026
మనామాః బహ్రెయిన్ లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో చేరబోయే కొత్త విద్యార్థుల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య జన్మించిన పిల్లలు ఒకటో తరగతిలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. తమ పిల్లల పేర్లను నమోదు చేయాలనుకునే పేరెంట్స్ బహ్రెయిన్ జాతీయ పోర్టల్ (http://bahrain.bh) ద్వారా లేదా విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ (http://moe.gov.bh) ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









