మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- May 03, 2026
న్యూ ఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత సమయం కంటే ముందుగానే, మే 14-16 తేదీల మధ్య అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, ఉక్కపోత వేధించనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







