వేతనాలు చెల్లించని 86 మంది కార్మికులకు 1,200 డి హెచ్ భారత ఎంబసీ సహాయం

- August 07, 2016 , by Maagulf
వేతనాలు చెల్లించని  86 మంది  కార్మికులకు 1,200 డి హెచ్ భారత ఎంబసీ  సహాయం

అబూధాబీ:  భారత ఎంబసీ 86 మంది కార్మికులకు  వేతనాలు చెల్లించబడని  కార్మికులకు 1,200 డి హెచ్ ఇవ్వనుంది. తొలి జట్టులో 50 మంది కార్మికులకు ఈ సహాయం అందుతుందని  భావిస్తున్నారు వీరు వచ్చే వారంలో స్వదేశానికి వెళ్లే అవకాశాలలున్నట్లు తెలుస్తోంది అనేక నెలల జీతాలు ఇవ్వని  ఎలక్ట్రో కంపెనీ 86 మంది  కార్మికులకు ఈ ఆర్ధిక సాయం  అందివ్వనున్నారు.ఈ మొత్తం జమ కాబడిన తర్వాత దౌత్యకార్యాలయం కార్మికులు వారి గుర్తింపు పత్రాన్ని చూపడం ద్వారా శుక్రవారం నుంచి తప్పుకోవచ్చు గురువారం నుంచి ఆ  డబ్బుని  మార్పిడి కేంద్రం నుంచి తీసుకోవచ్చని   సీనియర్ దౌత్య కార్యాలయ అధికారి గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. దౌత్యకార్యాలయం ప్రారంభంలో 72 కార్మికుల వరకు ఉండొచ్చని  అంచనా వేశారు  కానీ, ఆ సంఖ్య మరింతగా పెరిగి  సహాయం కోసం దౌత్యకార్యాలయం  కార్మికులు చేరువవుతున్ననేపథ్యంలో ఆ సంఖ్య 86 వరకు పెరిగింది., దౌత్యకార్యాలయం వద్ద కౌన్సిలర్, కమ్యూనిటీ వెల్ఫేర్ దినేష్ కుమార్  చెప్పారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com