ముల్తానీతో నల్ల మచ్చలకు ట్రీట్మెంట్
- July 24, 2015
ముల్తానీ మట్టికి ముఖం మీద ఉన్న జిడ్డుని, మృత కణాలను తొలగించే లక్షణం ఉంటుంది. ముల్తానీ మట్టికి, నిమ్మరసం కలిపి వేసిన ప్యాక్ ముఖం మీద ఉన్న హానకారక బాక్టీరియాని చంపి, మొటిమలు రానివ్వకుండా చేస్తుంది. రోజ్ వాటర్తో కలిపిన మిశ్రమం ముఖానికి మంచి మెరుపునిస్తుంది. పాలతో కలిపిన ముల్తానీ మిశ్రమం ముఖాన్ని పొడిబారనీయకుండా చేసి తాజాగా ఉంచుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా పుదీనా ఆకుల మిశ్రమం, పెరుగూ కలిపి ముఖానికి ప్యాక్లా వేసి అరగంటయ్యాక కడిగేస్తే ముఖం మీద నల్లమచ్చలు తగ్గుతాయి. ముల్తానీ మట్టికి కొద్దిగా గంధం, పసుపు కొద్దిగా పాలు పోసి మెత్తని పేస్ట్లా చేసి వేళ్లలోకి తీసుకుని ముఖంపై వలయాకారంగా సున్నితంగా మర్ధన చేయడం వల్ల ముఖం మీద వచ్చే ముడతలు తగ్గి ముఖం కాంతి వంతంగా తాజాగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







