షాద్నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!
- August 08, 2016
ఉగ్రవాదులు తల దాచుకున్నారన్న వార్తతో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉదయం షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిని ఎన్ఐఏ అధికారులు, పోలీసులు చుట్టుముట్టారు. అతడి ఇంట్లో పెద్దయెత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాషా ఇంట్లో కాల్పులు జరిగిన శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు.. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. బాషా స్వస్థలం గుంటూరు జిల్లా.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









