గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు....
- August 08, 2016
మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరిగిన కాల్పుల ఘటనలో గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు. షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు గాలింపు చేపట్టారు. అధికారుల రాకను గమనించిన వాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కాల్పులు మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో ఓ నయిం హతమైయ్యాడు.మరో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. మిలీనియం టౌన్షిప్ టవర్ గ్రేహౌండ్స్ తమ అదుపులోకి వెళ్లింది. మిగిలినవారి కోసం గాలింపు జరుగుతోంది. షాద్నగర్ టౌన్షిప్లో కొంతమంది ఉగ్రవాదులున్నట్లు గతరాత్రి అధికారులకు సమాచారం వెళ్లిందట. ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి గాలింపు, కాల్పులు జరిగాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







