ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- May 21, 2026
మస్కట్: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా ప్రైవేట్ రంగ సంస్థలకు కార్మిక శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మే నెల జీతాలను 2026 మే 25వ తేదీకి ముందుగానే ఉద్యోగులకు చెల్లించాలని అన్ని ప్రైవేట్ సంస్థలను ఆదేశించింది.
1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. రాయల్ డిక్రీ నెం. (53/2023) ప్రకారం అమల్లో ఉన్న కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
ఉద్యోగులు పండుగను సంతోషంగా జరుపుకునేందుకు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తుగా జీతాలు చెల్లించడం అవసరమని అధికారులు తెలిపారు.
జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కార్మిక శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!







