సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- June 05, 2026
మనామా: ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తో టెలిఫోన్ కాల్ ద్వారా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చర్చించారు.ఈ సందర్భంగా బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను సౌదీ అరేబియా ఖండిస్తుందని మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. తన భద్రతను కాపాడుకోవడానికి బహ్రెయిన్ తీసుకుంటున్న చర్యలకు సౌదీ అరేబియా పూర్తి మద్దతు మరియు సంఘీభావం అందిస్తుందని తెలియజేశారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మరియు వ్యూహాత్మక సంబంధాలను ఈసందర్భంగా ఇరువురు నేతలు గుర్తుచేసుకున్నారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









