జింజిలో నివాస భవనం వద్ద అగ్ని ప్రమాదం
- August 09, 2016
మనామా : స్థానికి ఇబ్రహీం ప్లాజా సమీపంలో జింజ్ లోని ఒక నివాస భవనం వద్ద అగ్ని ప్రమాదం మంగళవారం జరిగింది. అగ్ని మాపక దళం తక్షణమే ప్రమాద సన్నివేశం చేరుకొని మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. ఈ మంటలు తొలుత భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోని కోల్డ్ స్టోరేజ్ ప్రక్క నుంచి మొదలైనట్లు కొందరు తెలిపారు. అధేవిధంగా పై అంతస్తుల్లో నివసిస్తున్నవారు కింద అంతస్థులో షట్టర్ మూసి ఉన్నగది ఒక కుటుంబం తాత్కాలిక వంటగది వలె ఉపయోగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం, రెండో అంతస్తు వరకు వెళ్లిన స్టోర్ సేల్స్ మాన్ అపార్ట్మెంట్ లో ఇప్పటికే పొగ నిండి ఉండటం గమనించి నిద్రపోతున్నఅద్దెకు ఉన్నవారిని ఈ అప్రమత్తం ఎంతగానో ఉపయోగపడింది. సకాలంలో ఆ వ్యక్తి జోక్యం చేసుకోవడం వలన పెద్ద విషాదం నుంచి భవనవాసుల్ని తప్పించడానికి సహాయపడింది. ఆ వంటగది నిజానికి వాణిజ్య ప్రయోజనం కోసం వంటగది వాడేవారు. అగ్ని ప్రమాదానికి కారణం గ్యాస్ లీకేజ్ అని అత్యధికులచే భావించబడుతోంది. అదృస్టవశాత్తు మంటలు కోల్డ్ స్టోరేజ్ వరకు విస్తరించలేదు. ఒక సంవత్సరం క్రితం ఇదే భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







