రూ.470కే బ్రాడ్బ్యాండ్, ఫోన్ సౌకర్యం...
- August 09, 2016
రూ.470లకే బ్రాడ్ బ్యాండ్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ పీజీఎం రవిబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక రాత్రి ఉచిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్తో బ్రాడ్ బ్యాండ్, వైఫై కలిగిన రెండు మోడెంలను రూ.1500లకే అందిస్తున్నామన్నారు. ఈ ఆఫర్ ద్వారా నెలకు వంద రూపాయల చొప్పున 15 నెలలు తిరిగి చెల్లిస్తామన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







