తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- June 09, 2026
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన పి.వి.నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డా.ఎన్.వి.సుధా కిరణ్ మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ లోని లోక్ భవన్లో జరిగిన ఈ భేటీలో ట్రస్ట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా మరియు ప్రజా సేవా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాల పై గవర్నర్కు వివరించినట్లు సమాచారం.
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, సమాజ అభ్యున్నతికి ఇలాంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ సమావేశంలో ట్రస్ట్కు చెందిన ఇతర సభ్యులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









