తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- June 09, 2026
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన పి.వి.నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డా.ఎన్.వి.సుధా కిరణ్ మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ లోని లోక్ భవన్లో జరిగిన ఈ భేటీలో ట్రస్ట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా మరియు ప్రజా సేవా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాల పై గవర్నర్కు వివరించినట్లు సమాచారం.
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, సమాజ అభ్యున్నతికి ఇలాంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ సమావేశంలో ట్రస్ట్కు చెందిన ఇతర సభ్యులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







