లిబియాలో సిర్తే నగరంలోని ఐఎస్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం..
- August 10, 2016
లిబియాలో సిర్తే నగరంలోని ఐఎస్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు లిబియా ప్రభుత్వ అనుకూల భద్రతాదళాలు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్- జీఎన్ఏ) ప్రకటించాయి. ఐఎస్ ప్రధాన కార్యాలయంతోపాటు సిర్తే నగరం మొత్తాన్ని స్వాధీనం చేసుకొన్నామని, కేవలం మూడు నివాస ప్రాంతాల్లో మాత్రం ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారని జీఎన్ఏ అధికార ప్రతినిధి రెడా ఇస్సా తెలిపారు. నగరం మొత్తాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత సిర్తే విముక్తి పొందినట్లు ప్రకటిస్తామన్నారు. కాగా, టర్కీలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 8 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







