సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- June 24, 2026
జెడ్డా: జూలై 1 వరకు పశ్చిమ తీర ప్రాంతంలో డస్ట్ తుఫానులు చెలరేగే అవకాశం ఉందని, దీనితో బలమైన గాలులు వీస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) అరెర్ట్ జారీ చేసింది. దీనివల్ల విజిబిలిటీ (visibility) తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది.
జెడ్డా నుండి జజాన్ వరకు ఉన్న తీరప్రాంతంలో దుమ్ము తుఫానుల ప్రభావం ఉంటుందన్నారు. వారం రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో వీచే బలమైన దుమ్ము తుఫానుల కారణంగా విజిబిలిటీ దాదాపుగా జీరో అవుతుందని, ఆ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని NCM తన ప్రకటనలో సూచించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







