సోదరిపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష
- August 13, 2016
మనామా : సోదరిపై దాడి పాల్పడినట్లు ఒక వ్యక్తికి ఉన్నత నేర న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.తన సోదరుడు తనకు మధ్య పలు ఘర్షణలు జరిగేయని తర్వాత తనపై దాడి చేశాడని పిర్యాదు చేసింది.తన సోదరుడుతో అనేక సందర్భాలలో మాటలపరంగా పోట్లాటలు..శారీరకంగా తనపై దాడి చేసి గాయపర్చినట్లు ఆ మహిళ తెలిపింది. తన సహోదరుడు నా భర్తని ఎంతో అవమానించాడని ఆరోపించింది. అయితే, ఆమె సోదరుడు తన సోదరి చెప్పేదంతా అబద్ధ ప్రకటన అని ఖండించారు. ఆమె వాదన సమయంలో తనపై పెద్దగా అరుస్తూ గొడవకు మీదకు వచ్చేదని తెలిపాడు. ప్రతివాదికి గతంలో 50 బిడి జరిమానా పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష సైతం విధించబడింది .తన సోదరిపై తీవ్ర పరుషజాలంతో మాటలు , శారీరకంగా దౌర్జన్యం చేసినట్లుగా అభియోగాలు చేయబడ్డాయి .కానీ ఆ వ్యక్తి తన ప్రారంభ తీర్పుకు వ్యతిరేకంగా విజ్ఞప్తి చేస్తూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







