అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- July 19, 2026
న్యూఢిల్లీ: పార్లమెంటరీ లైబ్రరీ హాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధానాలు, సభా కార్యక్రమాలపై ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొని, పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జనసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడు వల్లభనేని బాలశౌరి కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







