కాశ్మీర్ అంశంపై చర్చలకు భారత్ను ఆహ్వానించిన పాక్
- August 15, 2016
వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తింది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు భారత్ను ఆహ్వానించింది. ఈ మేరకు పాక్ విదేశీ కార్యాలయం అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా పాక్లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబ్వాలేకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈసారి జరిగే ద్వైపాక్షిక చర్చలు కశ్మీర్ ప్రధాన ఎజెండాగా సాగాలని కోరారు. సమకాలీన అంశాలను పక్కన పెట్టి ఇరు దేశాలకు చెందిన కశ్మీర్ సమస్యపై చర్చించాలని కోరారు.
కాగా, ద్వైపాక్షిక చర్చల పట్ల భారత్ సానుకూలంగానే ఉన్నప్పటికీ అవి సమకాలీన అంశాలకు సంబంధించినవే ఉండాలన్నది భారత్ వాదన. ఉగ్రవాదుల చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలపైనే ఈ చర్చలు సాగాలన్నది భారత వైఖరి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







