శ్రామిక చట్టం ఉల్లంఘించిన 437 మంది పట్టివేత
- August 16, 2016
మస్క్యాట్ : ఈ నెల ఆగస్టు 7 వ తేదీ నుంచి ఆగస్టు 13 వ తేదీ మధ్య కాలంలో 454 మంది కార్మికులు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లు మ్యాన్పవర్ మంత్రిత్వ జాయింట్ ఇన్స్పెక్షన్ జట్టు తమ వారాంతపు నివేదికతో తెలిపారు.వీరిలో వాణిజ్యపరమైన 353 మంది మరియు 45 మంది పొలంలో పనిచేసే కార్మికులు ,56 మంది ఇళ్ళలో పనిచేసేవారు ఉన్నట్లు పేర్కొన్నారు. తనిఖీ బృందాల దాడిలో తప్పించుకు తిరుగుతున్నవారు 234 మంది, తగ్గింపబడిన 199 మంది కార్మికులతో సహా 437 మంది కార్మికులు దొరికారు.106 వ చట్టంను అత్యధికంగా మస్క్యాట్ ఉత్తర గవర్నేట్ బతినః యొక్క రాజ్యములో, తర్వాత 162 చట్టాన్ని ఉల్లంఘించారు. .అదేవిధంగా , 318 కార్మికుల్ని ఇదే కాలంలో దేశమునుండి బహిష్కరించబడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







