600 మంది కొత్త టీచర్లకు స్వాగతం
- August 16, 2016
అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిఇసి) ఇటీవలే ఒకరోజు ఓరియెంటేషన్ సెషన్ని కొత్త టీచర్ల కోసం ఏర్పాటు చేసింది. అబుదాబీ, అల్ అయిన్ మరియు వెస్టర్న్ రీజియన్లో 2016-17 విద్యా సంవత్సరానికిగాను వీరంతా కొత్తగా పలు స్కూళ్ళలో నియమితులు కానున్నారు. ఎడిఇసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ అలి అల్ నౌమి ఈ సందర్భంగా 600 ఎమిరేటీ, ఇంగ్లీసు మీడియం, అరబిక్ మీడియం టీచర్లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెల్కమ్ స్పీచ్ ఇచ్చిన అల్ నౌమి, ఎడిఇసి సాధించిన విజయాల గురించి తెలియజేశారు. పలు ప్రాజెక్టులు, యాక్టివిటీస్ గురించి వివరించారు. ఎమిరేట్కి చెందిన ఎడ్యుకేషన్ సెక్టార్ గురించిన వివరించారు. అబుదాబీ స్కూల్ మోడల్ని హైలైట్ చేస్తూ, పిల్లల ఆలోచనల్ని కొత్తదనం వైపుకు పరుగులు పెట్టించేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. కొత్త టీచర్లు, ఇప్పటికే ఉన్న టీచర్లు, అలాగే నాన్ టీచింగ్ స్టాప్కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







